‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అని ఓ పాత సామెత. ప్రస్తుతం దేశంలోని రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు ఇది సరిగ్గా అతికినట్టుంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను అమ్మలా అక్కున చేర్చుకోవాల్సిన మోడీ సర్కార్ వారిపై కక్ష కట్టింది. పైగా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలపై నియంతృత్వపు కొరడా ఝళిపిస్తోంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం తమ రాష్ట్రంలోని వరి రైతులకు ఇస్తున్న బోనస్ను వెంటనే నిలిపి వేయాలంటూ కేంద్రం హుకూం జారీ చేసింది. పండిన పంటకు లాభాల […]
The post రైతుల కడుపు కొడతారా! appeared first on Navatelangana.
Leave A Comment