– కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధం– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్నవతెలంగాణ-సిటీబ్యూరోభారత రాజ్యాంగం.. సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించారనీ, ఆ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిది అనీ, న్యాయమూర్తులు మరింత బాధ్యతగా వ్యవహరించి రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయం అందేలా చూడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. శనివారం తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని తెలంగాణ […]
The post రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిది appeared first on Navatelangana.
Leave A Comment