• Login / Register
  • Site Logo

    రాజోలి మండలంలో కరపత్రాలు విడుదల

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజోలి : రాజోలి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ సెంటర్లో ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ఆశ వర్కర్ల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సమ్మెకు కేవీపీఎస్ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడలు తెచ్చిందని వాటిని రద్దు చేసేదాకా పోరాటం ఆగదని ఆశ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సమాన […]

    The post రాజోలి మండలంలో కరపత్రాలు విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment