– వేములవాడ ఆలయంలో అధికారులు తాళం.. ముందస్తు సమాచారం లేక అయోమయంనవతెలంగాణ-వేములవాడ : తెలంగాణలో ప్రముఖ దేవస్థానమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను ఆకస్మాత్తుగా నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఆలయ ప్రధాన గేటు ఎదుట వేచి ఉన్నారు. అయితే, ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా ప్రధాన గేటుకు తాళం వేయడంతో భక్తులు అయోమయానికి […]
The post రాజన్న దర్శనాలు నిలిపివేతతో భక్తుల్లో నిరాశ.. appeared first on Navatelangana.
Leave A Comment