నవతెలంగాణ – మద్నూర్ యూరియా యాప్ పై మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాజు రైతులకు, ఫర్టిలైజర్ డీలర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పట్టా పాస్బుక్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక యూరియా బుక్చేసుకోవచ్చనీతెలిపారు. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే సంబంధిత గ్రామ ఏఈవో దగ్గర మొబైల్ నెంబర్ అప్డేట్ […]
The post యూరియా యాప్ పై అవగాహన కల్పించిన ఏవో appeared first on Navatelangana.
Leave A Comment