– ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ధ్వంసం : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి– మితవాద ఉద్యమాలను తిప్పికొట్టాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి– డీవైఎఫ్ఐ రాష్ట్ర 3వ మహాసభల ఆహ్వాన కమిటీ ఎన్నికనవతెలంగాణ-ఇబ్రహీంపట్నంమోడీ పాలనలో నిరుద్యోగం పెరి గిందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నిం టినీ ధ్వంసం చేశారని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. 2026 జనవరి 18, 19, 20 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరగనున్న డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర […]
The post మోడీ పాలనలో పెరిగిన నిరుద్యోగం appeared first on Navatelangana.
Leave A Comment