• Login / Register
  • Site Logo

    మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ-రాయికల్రాయికల్ మండలంలో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏలేటి జలంధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం మార్కెట్‌లో మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,400గా ఉన్నప్పటికీ,కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.1,700 నుండి రూ.1,800 మధ్యలో అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ప్రతి క్వింటాల్‌పై సుమారు రూ.600 వరకు […]

    The post మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment