• Login / Register
  • Site Logo

    మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – గాంధారి గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ యార్డులో ఏర్పాటు చేసిన సోయా బిన్ కొన మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  కామారెడ్డి మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. ఈ […]

    The post మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment