శ్రీ విఠల్ రుక్మిణి ని దర్శించు కున్న మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డినవతెలంగాణ – కుభీర్ మండల కేంద్రమైన కుభీర్ విటళేశ్వర్ ఆలయంలో గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న తాళ సప్తమి వేడుకలు మంగళవారం ఉదయం ప్రమోద్ మహారాజ్ గ్రామస్తులు, ఆలయ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాకడ హారతి నిర్వహించి గ్రామంలోని ప్రధాన విధుల గుండా విఠల్ రుక్మిణి దేవత మూర్థులకు రథ యాత్ర నిర్వహించి, ముంగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆలయ […]
The post ముగిసిన విటళేశ్వర్ తాళా సప్తమి వేడుకలు.. appeared first on Navatelangana.
Leave A Comment