• Login / Register
  • Site Logo

    మాదాపూర్ జిపి గ్రామాన్ని సందర్శించిన డీపీఓ మురళి

    Rss వార్తలు

    నవతెలంగాణ-జుక్కల్: మండలంలోని మాదాపూర్ జీపీ గ్రామాన్ని కామారెడ్డి జిల్లా డీపీఓ మురళి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యల గురించి గ్రామ సర్పంచ్ ఆశా రామచందర్ పటేల్ అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ ఆశా పటేల్ మాట్లాడుతూ నా జిపి గ్రామానికి కార్యదర్శి లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అందువలన మా గ్రామానికి కొత్తగా గ్రామ కార్యదర్శిని వెంటనే అపాయింట్మెంట్ చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మారుతి డిపిఓకు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం […]

    The post మాదాపూర్ జిపి గ్రామాన్ని సందర్శించిన డీపీఓ మురళి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment