‘వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రూపొందుతోంది.వృద్ధి సినిమాస్ బ్యానర్పై పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు దీన్ని నిర్మిస్తున్నారు.మెజెస్టిక్ అండ్ మైౖటీ క్వీన్స్ చాప్టర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్గా నయనతార ఈ ప్రాజెక్ట్లో చేరారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. ‘సింహ, జై సింహా, శ్రీ రామ రాజ్యం’ తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న […]
The post మహారాణిగా నయనతార.. appeared first on Navatelangana.
Leave A Comment