నవతెలంగాణ – అమరావతి: రత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై సీఎం కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు […]
The post మనమంతా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి: సీఎం చంద్రబాబు appeared first on Navatelangana.
Leave A Comment