-యథేచ్చగా ప్రకృతి సంపద లూటీ..-మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారుల మౌనం..-రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు..నవతెలంగాణ – కాటారంకాటారం మండలం శంకరంపల్లి గ్రామపంచాయతీ శివారు ప్రాంతం మట్టి మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా విలువైన మట్టి సంపద రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా తరలిపోతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏముందో అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా భారీ యంత్రాలతో […]
The post మట్టి మాఫియా అడ్డా శంకరంపల్లి గడ్డ appeared first on Navatelangana.
Leave A Comment