న్యూఢిల్లీ: ఫోక్స్వ్యాగన్ ఇండియా తన సరికొత్త 7సీటర్ లగ్జరీ ఎస్యువి టెరాన్ ఆర్ లైన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రారంభ ధరను రూ.46.99 లక్షలుగా నిర్ణయించింది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ డిఎస్జి, 4మోషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. ఇంటీరియర్లో 700 వాట్స్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ మరియు మసాజ్ సీట్లు వంటి 23 ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని […]
The post భారత మార్కెట్లోకి ఫోక్స్వ్యాగన్ ‘టెరాన్ ఆర్ లైన్’ appeared first on Navatelangana.
Leave A Comment