• Login / Register
  • Site Logo

    భారత్-పాక్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ షెడ్యూలు ప్రకారమే కొనసాగనుంది. ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం సోమవారం ( ఫిబ్రవరి 9న) ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తితో భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు తమ టీంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. టీమిండియా- పాక్‌ మ్యాచ్‌ ఈ నెల 15వ తేదీన కొలంబోలో జరగనుంది. అయితే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌ […]

    The post భారత్-పాక్ మ్యాచ్ కు గ్రీన్ సిగ్నల్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment