నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, పలు సంచలన కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగిస్తోంది. అన్మోల్తో పాటు పంజాబ్కు చెందిన పరారీలో ఉన్న ఇద్దరు నేరస్థులు, మరో 197 మంది అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం అమెరికా నుంచి బయల్దేరింది. ఈ విమానం బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుందని అధికారులు ధ్రువీకరించారు. సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ […]
The post భారత్కు గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్.. appeared first on Navatelangana.
Leave A Comment