• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

    Rss వార్తలు

    – మాజీ ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేత..నవతెలంగాణ- కుభీర్ మండల కేంద్రంలోని  కుబేరులోని  వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం  స్థానిక మార్కెట్ కార్యాలయ నికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విట్టల్   రెడ్డికి  వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్  కళ్యాణ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం వాననక ఎండనక  పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా […]

    The post ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment