– మాజీ ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేత..నవతెలంగాణ- కుభీర్ మండల కేంద్రంలోని కుబేరులోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మార్కెట్ కార్యాలయ నికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం వాననక ఎండనక పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేక తీవ్రంగా […]
The post ప్రభుత్వ కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment