– రైతుల అవగాహనా రాహిత్యం– అధికారుల అలసత్వం– ట్రెసరీలో మూలుగుతున్న భరోసా సొత్తునవతెలంగాణ – అశ్వారావుపేట : రైతే రాజు,రైతే దేశానికి వెన్నెముక అంటూ వేదికలు పై ప్రసంగాలు దంచే విదాతలు క్షేత్రస్థాయిలో వారి బాధలు,వేదనలు పట్టించుకోరు. రైతును ఆర్ధికంగా అండగా ఉండటానికి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా కొందరు రైతులకు దూరమవుతుంది. రైతు భరోసా పైకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి దళారి వ్యవస్థను లేకుండా చేయడం కోసం ప్రభుత్వం రైతు భరోసా డీబీటీ […]
The post ప్రభుత్వం ఇచ్చినా రైతుకు చేరని లబ్ధి appeared first on Navatelangana.
Leave A Comment