2030 వరకు 5కిలోల ఉచిత బియ్యం ఆయిల్ సీడ్స్, వాణిజ్య పంటలూ పండించాలి : కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషినల్లగొండలో భారత ఆహార సంస్థ డివిజనల్ కార్యాలయం ప్రారంభం నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి”తెలంగాణకు రావాల్సిన కోవిడ్ సమయానికి సంబంధించి ప్రజాపంపిణీ వ్యవస్థ బకాయి నిధులు రూ.343 కోట్లు వెంటనే విడుదల చేస్తాం.. అలాగే సీఎంఆర్ డెలివరీకి సంబంధించి 10 ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న రూ. 1400 కోట్లకు […]
The post ప్రజాపంపిణీ బకాయి నిధులు రూ.343 కోట్లు విడుదల చేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment