టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నవతెలంగాణ కంఠేశ్వర్ తెలుగు ప్రజల ఆత్మీయ పండుగ అయిన ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాది ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీక అని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో […]
The post ప్రజలందరికి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు appeared first on Navatelangana.
Leave A Comment