8,9 తేదీల్లో పండగలా గ్లోబల్ సమ్మిట్ప్రముఖులు, సీఈవోలను ఆహ్వానిస్తాంభవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా రూపొందిస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల సీఈవోలను ఆహ్వానించి వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో పెద్ద పండగలా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యమని ప్రకటించారు. భవిష్యత్తు తరాలకు మేలు […]
The post ప్రగతిని ప్రపంచానికి చూపడమే విజన్ డాక్యుమెంట్ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment