• Login / Register
  • Site Logo

    పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్

    Rss వార్తలు

    నవతెలంగాణ-పాలకుర్తి  : భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పోలీసులు 2కే రన్ ను నిర్వహించారు. వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమానికి పోలీసులు ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయి పటేల్ […]

    The post పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment