నవతెలంగాణ-హైదరాబాద్: పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఆంటోనియో జోస్ సెగురో అఖండ విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తంగా 95.37 శాతం ఓట్లు పోలయ్యాయి. వీటిని లెక్కించినప్పుడు సోషలిస్టు పార్టీ (పిఎస్)కి చెందిన అధ్యక్ష అభ్యర్థి సెగురోకు 66.14 శాతం ఓట్లు రాగా, మితవాద చేగా పార్టీకి చెందిన వెంచురాకు 33.86 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఫలితాల ప్రకారం.. ఆంటోనియో అధ్యక్షుడిగా భారీ […]
The post పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు: ఆంటోనియో జోస్ సెగురో అఖండ విజయం appeared first on Navatelangana.
Leave A Comment