నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఆర్టీసీ, ఎన్ ఎస్ ఎఫ్, ఎన్ సి ఎస్ ఎఫ్, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన వారికి నెలకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ పిఎఫ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఈపీఎస్ పెన్షనర్ల కన్వీనర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించగా […]
The post పిఎఫ్ ఆఫీసు ముందు పెన్షనర్ల ధర్నా appeared first on Navatelangana.
Leave A Comment