డివైఏప్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ కి వచ్చిన పీఎం శ్రీ నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలని డివైఏప్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం కొయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పిఎంశ్రీ నిధుల్లో అవినీతి జరిగిందనే అనుమానాలున్నాయని దానికి పూర్తి బాధ్యత ప్రిన్స్ పాల్, జిల్లా విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలని ఆరోపించారు. నిధుల్లో అవినీతి జరిగిందని,సమాచారం […]
The post పిఎంశ్రీ నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలి.. appeared first on Navatelangana.
Leave A Comment