• Login / Register
  • Site Logo

    పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బంగ్లాకు వెళ్తా: షేక్ హసీనా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తిరిగి తన స్వదేశానికి వెళ్లే విషయంలో అక్కడి ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే బంగ్లాలో అవామీ లీగ్‌ పార్టీ పై నిషేధం ఎత్తివేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించాలని […]

    The post పార‌ద‌ర్శ‌కంగా ఎన్నికలు నిర్వ‌హిస్తే బంగ్లాకు వెళ్తా: షేక్‌ హసీనా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment