”నమస్తే సదావత్సలే మాతృభూమే!త్వయా హిందుభూమేసుఖమ్ వర్థితోహమ్” టీవీలో వస్తున్న ప్రార్థనా గీతాన్ని తన్మయుడై వింటున్నాడు బాబాయ్. అది భవిష్యత్ జాతీయ గీతమని ఆయన బలమైన అభిప్రాయం. అప్పుడెప్పుడో జాతీయోద్యమ సందర్భంగా ”పంజాబ, సింధు, గుజరాత, మరాఠా” అని రవీంద్రనాథ్ టాగోర్ రాస్తే చెల్లుబాటైంది. కానీ, నేడా సింధు పాకిస్తాన్లోకి పాయే. పంజాబోళ్లేమో ఎప్పుడూ రైతుల్నేసుకుని రోడ్ల మీదే ఉంటారు. అయితే, గుజరాత్ మన పుణ్యభూమి కాగా, మరాఠాలు మన ఛత్రపతి వారసులు. పోతే సమస్యల్లా ఈ ద్రావిడుల్తోనేనని […]
The post పకోడీలు…పకోడీలోయ్..! appeared first on Navatelangana.
Leave A Comment