రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలినవతెలంగాణ – ఆలేరు రూరల్ బుధవారం ఆలేరు పట్టణంలోని కాటమయ్య బస్తీ ఊరు చివర ప్రాంతంలో పందుల గుంపు స్వైర విహారం చేసి కోయడానికి సిద్ధంగా ఉన్న వరి పంట పొలం నాశనం చేశాయి. నష్టపోయిన ప్రాంతాన్ని సీపీఐ(ఎం) నాయకులు వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఎ ఇక్బాల్ మోరిగాడి రమేష్ లు మాట్లాడుతూ.. పట్టణంలోని కాటమయ్య బస్తీలో చిన్నం రాములు తనకున్న రెండు ఎకరాల భూమిలో […]
The post పందుల గుంపు స్వైర విహారంతో వరిపంటకు నష్టం appeared first on Navatelangana.
Leave A Comment