ఇంకా కేంద్రం బాకీ రూ.2 వేల కోట్లు 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులను విడుదల చేయండి : కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి మూడో విడత కింద రూ.387.53 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకూ రూ.1034.42 కోట్లు విడుదల చేసినట్టయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.2 వేల కోట్లు బాకీ పడ్డది. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదనే కారణంతో పెండింగ్లో […]
The post పంచాయతీలకు రూ.387.53 కోట్లు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment