నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండల కేంద్రానికి చెందిన బొమ్మెడి లక్ష్మి – బొమ్మేడి సంజీవ్ ల కుమారుడు బొమ్మేడి రాకేష్ గత 15సంవత్సరాలుగా భారతనౌకదళంలో దేశ సేవ చేసి విరమణ పొందిన సందర్భంగా గ్రామస్థులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సముద్ర సరిహద్దులను కాపాడుతూ, నిరంతరం దేశ భద్రతకు కాపలాగా నిలుస్తున్న భారత నౌకాదళ వీర జవాన్లు వారి త్యాగం, ధైర్యం, కర్తవ్యనిష్ఠతో భారత గౌరవాన్ని […]
The post నౌకదళ సేవకుడికి ఘన సన్మానం.. appeared first on Navatelangana.
Leave A Comment