• Login / Register
  • Site Logo

    నేషనల్ హెరాల్డ్ కేసు:ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును (ఛార్జ్‌షీట్) విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఈడీ సమర్పించిన అదనపు ఆధారాలు, పత్రాలను కోర్టు పరిశీలించిన నేపథ్యంలో ఈ నెల‌ 7న […]

    The post నేషనల్ హెరాల్డ్ కేసు:ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణ‌యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment