నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీపావళి తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా […]
The post తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. appeared first on Navatelangana.
Leave A Comment