• Login / Register
  • Site Logo

    జేడీయూ శాసనసభ పక్షనేతగా నితిష్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జనతా దళ్ యునైటెడ్ (JDU) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో బుధవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో నితీశ్ ఎన్నిక జరిగింది. దీంతో ఈరోజు సాయంత్రం ఎన్డీయే నేతగా నితీశ్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. […]

    The post జేడీయూ శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత‌గా నితిష్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment