ది గ్లోరీ ఆఫ్ వరంగల్ పుస్తకావిష్కరణ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్”జువెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్-ది గ్లోరీ ఆఫ్ వరంగల్ ” పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరంలో అసఫ్ జాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్ కేంద్రంగా పాలనను చేసిన సుబేదారుల వివరాలు, వారి చరిత్రతో కూడిన ఈ కాఫి టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ […]
The post జువెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్ appeared first on Navatelangana.
Leave A Comment