– విద్యాశాఖ ప్రతిష్టను ఇనుమడింప జేస్తున్న పీఎం శ్రీ పాఠశాల నవతెలంగాణ – అశ్వారావుపేట : పోటీ ఏదైనా కావచ్చు విజయం మా సొంతం అంటూ పాఠశాల ప్రతిష్టను,కాంప్లెక్స్ ప్రతిష్టను, మండల ప్రతిష్టను జిల్లా స్థాయిలో ఇనుమడింపజేస్తున్నారు పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం విద్యార్థులు. గత రెండు సంవత్సరాల నుండి మండలంలో ఏ ప్రతిభా పాఠవ పోటీలు జరిగినా అది పాఠశాల స్థాయి కావచ్చు, కాంప్లెక్స్ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు పోటీ అనేది జరిగితే అందులో అధిక […]
The post జిల్లా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రాధమిక విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment