నవతెలంగాణ మిర్యాలగూడ ఇటీవల పత్రిక రంగంలో చేసిన సేవలకు గాను జాతీయ అవార్డు పొందిన మిర్యాలగూడకు చెందిన పుట్ల నాగేశ్వర్ రావుకు మాజీ ఎంఎల్ఏలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫొటో గ్రాపర్ గా నాగేశ్వర్ రావు పత్రిక రంగంలో ప్రవేశించి జాతీయ స్థాయి అవార్డ్ స్వీకరించే స్థాయికి ఎదిగడం హర్షించదగిందన్నారు. నాగేశ్వర్ రావు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదిగి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. […]
The post జాతీయ అవార్డు గ్రహీతకు మాజీ ఎంఎల్ఏల సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment