అమెరికా నుంచి ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏన్యూఢిల్లీ : ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా డిపోర్ట్ చేయగా, ఎన్ఐఏ అధికారులు అతనిని బుధవారం భారత్కు తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరిని తీసుకొచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. అతనితోపాటు మరో 199 మందిని కూడా అమెరికా డిపోర్ట్ చేసింది. వారిలో ఇద్దరు పంజాబ్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండగా, మరో 197 మంది […]
The post గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ కు రిమాండ్ appeared first on Navatelangana.
Leave A Comment