ఈ-కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ దృష్టి నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కే తారకరామారావు( కేటీఆర్)ను విచారించడానికి ఎట్టకేలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతిచ్చారు. ఈ మేరకు గురువారం గవర్నర్ సంతకంతో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్, రెండో, మూడో నిందితులుగా హెచ్ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సీఈఓ బీఎల్ఎన్ రెడ్డితో పాటు ఫార్ములా-ఈ కంపెనీ నిర్వాహకుల […]
The post కేటీఆర్పై విచారణకు గవర్నర్ గ్రీన్సిగల్ appeared first on Navatelangana.
Leave A Comment