• Login / Register
  • Site Logo

    కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రానికి భారంగా మారాయి

    Rss వార్తలు

    -గాంధీ పేరే కాదు.. కూలీల హక్కులే మాయం.!-ఉపాధి హామీని నీరుగార్చేందుకు కేంద్రం కుట్ర-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నవతెలంగాణ – రాయికల్రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో రూ.10 లక్షల ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి రూ.10 లక్షల చొప్పున రెండు పనులకు,అలాగే రూ.30 లక్షలతో ఒక గోదాం మంజూరు చేస్తుందని తెలిపారు. గ్రామాల […]

    The post కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రానికి భారంగా మారాయి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment