నవతెలంగాణ – రాయపోల్రాయపోల్ మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4వ విడత సామాజిక తనిఖీ గ్రామసభలు సోమవారం నిర్వహించారు. మండలంలోని బేగంపేట,కొత్తపల్లి,చిన్న మసాన్ పల్లి,తిమ్మక్క పల్లి, మంతూరు,గొల్లపల్లి, ముంగిసపల్లి,రాయపోల్,సయ్యద్ నగర్, పెద్ద ఆరేపల్లి గ్రామాల్లో ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పనుల అమలు, కూలీల హాజరు, చెల్లింపులు,పనుల నాణ్యత తదితర అంశాలపై సామాజిక తనిఖీ బృందాలు పరిశీలన చేపట్టాయి.గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు,ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.ఉపాధి హామీ […]
The post కూలీలకు పని కల్పించడమే ఉపాధి హామీ పథకం ఉద్ధేశ్యం appeared first on Navatelangana.
Leave A Comment