టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఖాజా షరీఫ్ నవతెలంగాణ-పాలకుర్తిఐక్యమత్యంతో ఉద్యోగులు హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఖాజా షరీఫ్ అన్నారు. టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకుర్తి రైతు వేదికలో టీఎన్జీవోస్ పాలకుర్తి యూనిట్ అధ్యక్షులు బక్క మహేష్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండేల శ్రీనివాస్ తో కలిసి ఖాజా షరీఫ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులందరూ టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఎదురైనా టీఎన్జీవో […]
The post ఐక్యమత్యంతో ఉద్యోగులు హక్కులను సాధించుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment