• Login / Register
  • Site Logo

    ఎస్హెచ్ఓను కలిసిన విశ్రాంత ఉద్యోగులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కంఠేశ్వర్ నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎస్ హెచ్ ఓ హోదా కల్పించి, నూతనంగా ఎస్ హెచ్ ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన కే .సతీష్ కుమార్ ను బుధవారం వినాయక నగర్ ఆల్ పెన్షనర్స్ కలిసి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా వారిని శాలువతో సన్మానించి మెమొంటోను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ.వి.ఎల్ నారాయణ, పెన్షనర్స్ యూనియన్ నాయకులు మధుసూదన్ […]

    The post ఎస్హెచ్ఓను కలిసిన విశ్రాంత ఉద్యోగులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment