నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి ఎన్డేయే కూటమికి జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. ఎన్నికల వాగ్ధానాలను సంపూర్ణంగా అమలు చేస్తే..రాజకీయల నుంచి తప్పుకుంటానని పాట్నా మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు బదిలీ చేస్తామని ఎన్డీఏ ఎన్నికల హామీని నెరవేర్చినట్లయితే..ఖచ్చితంగా రాజకీయాలతో బీహార్ ను వదిలి వెళ్లిపోతానని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏన్డేయే కూటమి గెలిస్తే..తాను రాజకీయాలను […]
The post ఎన్డేయే కూటమికి ప్రశాంత్ కిశోర్ మరో సవాల్ appeared first on Navatelangana.
Leave A Comment