మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లో దిగజారిన ధర కిలో రూ.1కి పతనం మద్దతు ఊసెత్తని డబుల్ ఇంజిన్ సర్కార్ భోపాల్ : మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉల్లి పంట పండించిన అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. ఇప్పటికే పాత ఉల్లి పంట నిల్వలు ఉండగా..ఇప్పుడు కొత్త పంట కూడా మార్కెట్లోకి రావడం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు ఎగుమతులు నిలిపివేయడం వంటి కారణాల మూలాన ధరలు అమాంతం పడిపోయాయి. మంగళవారం కిలో రూ.2కు పడిపోయిన ధరలు బుధవారం రూ.1 కంటే దిగువకు […]
The post ఉల్లి రైతు కన్నీరు appeared first on Navatelangana.
Leave A Comment