– సచివాలయంలో హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదరనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రెనోవా ఆస్పత్రి సౌజన్యంతో ఏఐ బేస్డ్ మెగా కార్డియాక్ మెడికల్ క్యాంపును నిర్వహించారు. దాన్ని మంత్రి దామోదర ప్రారంభించారు. రెనోవా వైద్య సిబ్బంది అత్యాధునిక ఎక్విప్మెంట్ సాయంతో బీసీ, జీఆర్బీఎస్, ఈసీడీ, టూడీఈకో టెస్టులు చేశారు. కార్డియాలజీ, […]
The post ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే appeared first on Navatelangana.
Leave A Comment