• Login / Register
  • Site Logo

    ఉత్సాహంగా పికిల్బాల్ టోర్నమెంట్

    Rss వార్తలు

    ముంబయి : 150 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, ఇటీరియర్‌ డిజైనర్స్‌ ఉత్సాహంగా పోటీపడిన ‘ఏసియన్‌ పెయింట్స్‌ ఆర్కిటెక్ట్‌ పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌’ ఆదివారం ముంబయిలో ముగిసింది. పలు వేదికల్లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్లలో నిపుణత సాధించిన ఆర్కిటెక్ట్‌లు.. టోర్నీలో ప్రొఫెషనల్‌ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నమెంట్‌తో ఆర్కిటెక్ట్‌లలో ఆరోగ్యంపై అవగాహన, స్నేహశీలత, జట్టుతత్వం బలపడ్డాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ (ఐఐఐడి) కార్యదర్శి మిలింద్‌ పాయ్ అన్నారు. ఏసియన్‌ పెయింట్స్‌ ఎండీ మనీశ్‌ షా, హెరిటేజ్‌ మార్బుల్‌ […]

    The post ఉత్సాహంగా పికిల్‌బాల్‌ టోర్నమెంట్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment