• Login / Register
  • Site Logo

    ఇన్చార్జి ఎఫ్ఏఓ మధుసూదన్ సమగ్ర శిక్ష అభియాన్ కి సరెండర్.

    Rss వార్తలు

    నవతెలంగాణ –  భూపాలపల్లి : హనుమకొండ డి ఈ ఓ కార్యాలయంలో ఎస్ ఎస్ ఎ విభాగం లో ఎఫ్ ఏ ఓ గా పనిచేస్తూ జయశంకర్ భూపాలపల్లికి ఇంచార్జి ఎఫ్ఏఓగా పనిచేస్తున్న ఏ మధుసూదన్ ను స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కు హన్మకొండ కలెక్టర్ సరెండర్ చేశారు. ఈ రెండు జిల్లాల్లో కూడా ఆయన మీద అనేక ఆరోపణలు తలెత్తిన క్రమంలో హనుమకొండ జిల్లాలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇతని మీద జిల్లా విద్యాధికారికి కంప్లైంట్ […]

    The post ఇన్చార్జి ఎఫ్ఏఓ మధుసూదన్ సమగ్ర శిక్ష అభియాన్ కి సరెండర్. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment