నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని సరిహద్దు సోపూర్ జిపి గ్రామంలో మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ పలు ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు మార్కౌట్ ఇచ్చి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దంతోడే తుకారాం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర , కర్ణాటక సరిహద్దు గ్రామమైన సోపూర్ గ్రామంలో పలు ఇందిరమ్మ గృహ నిర్మాణాల పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు నిర్మాణ పనులను ప్రారంభించాలని అన్నారు. నిర్మాణ […]
The post ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు మార్కౌట్ చేసిన ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment