• Login / Register
  • Site Logo

    ఇండియా vs పాక్ మ్యాచ్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ ఆ మ్యాచ్‌పై ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని గంట‌ల్లోనే.. కొలంబోకు వెళ్లే విమానాల‌కు టికెట్ ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేశారు. ముంబై- కొలంబో మ‌ధ్య ఒక్క‌సారిగా టికెట్ ధ‌ర‌పై ప‌ది వేలు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఆ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే తాజా రిపోర్టు ప్ర‌కారం ముంబై-కొలంబో-ముంబై మ‌ధ్య విమాన టికెట్ ఛార్జీ 60 వేలుగా […]

    The post ఇండియా vs పాక్ మ్యాచ్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment