• Login / Register
  • Site Logo

    ఆవును చంపిన పులి.. యజమానికి నష్ట పరిహారం అందజేత

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంజన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్ పళ్లి నార్త్ బీట్లో ఈనెల 26న పులి ఒక ఆవును చంపింది. స్పందించిన అటవీ అధికారులు ఆ ఆవు యజమాని కుచారి శ్రావణ్ రావు రూ.25వేల నష్టపరిహారం ప్రొసీడింగ్ కాపీని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ ఆదేశాల మేరకు ఇందన్ పళ్లి రేంజ్ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ లక్ష్మీనారాయణ   అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమీపంలోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరు ,ఇద్దరు తిరుగవద్దని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని, ప్రజలు భయబ్రాంతులకు […]

    The post ఆవును చంపిన పులి.. యజమానికి నష్ట పరిహారం అందజేత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment